Thursday, 2 March 2023

విమర్శలు చేయం - ప్రభుత్వానికి సహకరిస్తాం : పవన కల్యాణ్..!!

విశాఖ కేంద్రంగా పెట్టుబడి దారుల సదస్సు వేళ జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసారు. ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సుకు వస్తున్న వారికి జనసేన స్వాగతం చెబుతోందని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ రెండు రోజులు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకూడదని నిర్ణయించినట్లు పవన్ చెప్పుకొచ్చారు. రివర్స్ టెండర్లు..మధ్య వర్తుల కమిషన్లు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/2OgKU6u
https://ift.tt/tdhq9bL

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour