Monday, 27 March 2023

ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పులు- ముగ్గురు చిన్నారులు సహా ఆరుమంది మృతి

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అక్కడి గన్ కల్చర్ మరోసారి పేట్రేగింది. ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఆరుమంది మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడిన యువతిని పోలీసులు కాల్చివేశారు. ఈ ఘటన పట్ల అధ్యక్షుడు జో బైడెన్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Dtx6WBe
https://ift.tt/Ff9reSq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour