వాషింగ్టన్: అమెరికాలో మరోసారి దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అక్కడి గన్ కల్చర్ మరోసారి పేట్రేగింది. ఓ ఎలిమెంటరీ స్కూల్లో తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఆరుమంది మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడిన యువతిని పోలీసులు కాల్చివేశారు. ఈ ఘటన పట్ల అధ్యక్షుడు జో బైడెన్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Dtx6WBe
https://ift.tt/Ff9reSq
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment