Sunday, 26 March 2023

మృతదేహాలనే మార్చేసిన ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్వాకం

వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ విభాగంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. రెండు మృతదేహాలను తారుమారు చేసి వారి కుటుంబ సభ్యులకు ఇచ్చి పంపించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వరంగల్ ఎంజీఎం మార్చురీలో రెండు మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆపై కట్లు కట్టి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తీరా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/OEt1yFW
https://ift.tt/Ff9reSq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour