Tuesday, 28 March 2023

బీబీసీ పంజాబీ ట్విటర్ అకౌంట్‌ కొద్ది గంటల పాటు బ్లాక్... ఆ తరువాత రీస్టోర్

బీబీసీ న్యూస్ పంజాబ్ ట్విటర్ ఖాతాను కొద్ది గంటలపాటు నిలిపి వేశారు. ఆ తరువాత మళ్లీ రీస్టోర్ చేశారు. ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అమృత్‌పాల్ సింగ్‌ సెర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో కొన్ని ట్విటర్ అకౌంట్లను నిలిపివేశారు. నిలిచిపోయిన వాటిలో కొందరు జర్నలిస్ట్‌ల ఖాతాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ట్విటర్ అకౌంట్లను నిలిపివేసినట్లు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/aH1cGh3
https://ift.tt/i8FrPxu

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour