Monday, 20 March 2023

జగనన్న గోరుముద్దలో భాగంగా నేటినుండి ఏపీలో స్కూల్స్ విద్యార్థులకు రాగిజావ పంపిణీ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకొని ప్రతిరోజు విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేసి వారికి పోషకాహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నేడు సీఎం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/EVhCPxf
https://ift.tt/JLsfXhA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour