Tuesday, 7 March 2023

ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ : ఈ నెలలోనే చెల్లింపులు..!!

ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పైన స్పష్టత ఇచ్చింది. వారికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. కోవిడ్‌వల్ల ఉద్యోగులకు చేయాల్సిన వాటిని కొన్నింటినీ సమయానికి చేయలేకపోయామని తెలిపారు. చర్చల ద్వారానే ఆయా సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అందులో భాగంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపైన కీలక నిర్ణయం ప్రభుత్వం ప్రకటించింది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/mALajQZ
https://ift.tt/goOKasH

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour