Sunday, 19 March 2023

పరీక్షలకు హాజరైతే చాలన్నట్లు విద్యార్థుల పరిస్థితి: గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపైనా ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రేపు పరీక్షలున్నాయి.. శ్రద్ధగా చదవి రాయండి అంటే.. ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్ అవుతున్నాయని విద్యార్థులు అడుగుతున్నారని.. ఇది జోక్ కాదు.. వాస్తవమని గవర్నర్ తెలిపారు. శనివారం జరిగిన హైదరాబాద్ జేఎన్టీయూ స్నాతకోత్సవానికి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/pJuTVOE
https://ift.tt/0kUI59g

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour