Wednesday, 1 March 2023

కమలనాథులకు కఠిన సమయం..!!

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకాస్సేపట్లో వెలువడనున్నాయి. కిందటి నెల 16వ తేదీన త్రిపుర, 27వ తేదీన మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవ్వాళ ఓట్ల లెక్కింపు షెడ్యూల్ అయింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు ఆరంభమౌతుంది. మధ్యాహ్నానికి ఈ మూడు రాష్ట్రాల్లో రాజెవరో.. బంటెవరో తేలిపోతుంది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/YxCbX6B
https://ift.tt/IUOPMRx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour