Friday, 24 March 2023

ఎనిమిదేళ్ళు సహజీవనం చేసిన ఫలితం.. వేధింపులతో యువతి తీవ్ర నిర్ణయం!!

హైదరాబాద్: సహజీవనం ఆమె కొంప ముంచింది. అతనితో కలిసి జీవితం బాగుంటుందని నమ్మిన యువతి మోసపోయింది. తనతో సహజీవనం చేస్తూ వేరొకరిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన వ్యక్తిని నమ్ముకున్న పాపానికి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర మానసిక వేదనకు గురైన యువతి తీసుకోకూడని నిర్ణయం తీసుకుని అనంత లోకాలకు వెళ్ళిపోయింది. హైదరాబాద్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/vBjxsrh
https://ift.tt/9cqZ0Ss

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour