Tuesday, 21 March 2023

ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడాతోపాటు ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు చోటు చేసుకుంది. దీంతో ఇళ్లలోంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వసుంధర, ఘజియాబాద్‌లోనూ భూమి కంపించింది. అయితే, భూకంప తీవ్రత ఎంతమేర నమోదైందన్న విషయంలో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/92ZSdlE
https://ift.tt/c2unT0o

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour