Sunday, 5 March 2023

చంపేస్తారని బెదిరింపు- ఎంపీ కోమటిరెడ్డిపై కేసు..!?

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పైన కేసు నమోదలైంది. తనను, తన తండ్రి చెరుకు సుధాకర్‌ను హత్య చేస్తానని బెదిరించారని వెంకటరెడ్డిపై నల్లగొండకు చెందిన చెరుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను తన అభిమానులు చంపేస్తారంటూ ఆయన కుమారుడికి ఫోన్‌లో వార్నింగ్‌ ఇచ్చారు. అసభ్య పదజాలంతో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/D4iWh7l
https://ift.tt/adhXybD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour