Friday, 3 March 2023

ఈ వేసవి నిప్పుల కుంపటే - అప్రమత్తంగా ఉండాల్సిందే..!!

వేసవి తీవ్రత ఆ సారి ముందే మొదలైంది. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరిస్తోంది. మార్చిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అలర్ట్ చేసింది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాలు ప్రభావం కూడా అధికంగానే ఉంటుందని అంచనా వేసింది. వచ్చే నెలలు మరింతగా ప్రభావం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/M6UDmQY
https://ift.tt/wlDzGAO

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour