వేసవి తీవ్రత ఆ సారి ముందే మొదలైంది. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరిస్తోంది. మార్చిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అలర్ట్ చేసింది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాలు ప్రభావం కూడా అధికంగానే ఉంటుందని అంచనా వేసింది. వచ్చే నెలలు మరింతగా ప్రభావం
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/M6UDmQY
https://ift.tt/wlDzGAO
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment