Sunday, 19 March 2023

సీఎం జగన్ మాస్టర్ స్కెచ్ : విశాఖలోనే \"సై\" - గంటా రాజీనామా ఆమోదం..!?

ఏపీలో మరో ఉప ఎన్నిక తప్పదా. విశాఖలో పట్టు నిరూపించుకొనేందుకు వైసీపీ సిద్దం అవుతోంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ గెలిచింది. పీడీఎఫ్ తో ఒప్పందం...రెండో ప్రాధాన్యత ఓట్లు బదిలీతో టీడీపీ విజయం సాధించింది. దీంతో, విశాఖ పరిపాలనా రాజధానిగా చేస్తమని వైసీపీ చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించటం లేదని ప్రచారం మొదలు పెట్టింది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Ms6LTOn
https://ift.tt/dH8MfSB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour