Monday, 13 March 2023

పవన్ వారాహి వెంట బైక్ ర్యాలీకి అనుమతి నిరాకరణ-కృష్ణా ఎస్పీ హెచ్చరిక-జనసైనికుల ఫైర్..

మచిలీపట్నం : జనసేన పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో పార్టీ భారీ సభ నిర్వహించబోతోంది. జనసేన పార్టీ ఏర్పాటై పదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సభ ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ కు ఈ సభ కీలకంగా మారింది. అయితే బందరులో జనసేన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/e94Eh36
https://ift.tt/Z0nubox

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour