ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్లను వేగంగా విచారించాలన్న ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు దీనిపై మరో పిటిషన్ దాఖలుకు సిద్దమవుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తే మాత్రం చాలా ట్విస్టులు చోటు చేసుకునే అవకాశముంది.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/0yXja9M
https://ift.tt/wlDzGAO
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment