Friday, 3 March 2023

రాజధానుల విచారణలో మరో మలుపు ? సుప్రీంకోర్టు జడ్జి హింట్ ! రాజ్యాంగ ధర్మాసనానికి వెళితే ?

ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్లను వేగంగా విచారించాలన్న ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు దీనిపై మరో పిటిషన్ దాఖలుకు సిద్దమవుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తే మాత్రం చాలా ట్విస్టులు చోటు చేసుకునే అవకాశముంది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/0yXja9M
https://ift.tt/wlDzGAO

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour