Thursday, 2 March 2023

హైదరాబాద్‌లో దేశంలోనే తొలిసారి టీ-వర్క్స్ : కేటీఆర్, ఫాక్స్‌కాన్ ఛైర్మన్ లియూ ఏమన్నారంటే?

హైదరాబాద్: దేశంలో తొలిసారి ప్రొటో టైపింగ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-వర్క్స్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఫాక్స్ కాన్ సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ గురువారం సాయంత్రం ప్రారంభించారు. వినూత్న ఆవిష్కరణలకు వేదికను ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-వర్క్స్‌ను నగరంలోని రాయదుర్గంలో 18 ఎకరాల విస్తీర్ణంలో 78వేల చదరపు అడుగులలో సకల సదుపాయాలతో నిర్మించారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/sjQg4NZ
https://ift.tt/tdhq9bL

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour