Saturday, 11 March 2023

అప్పుడే కేసు తేలుతుంది - అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి : వైయస్ భాస్కర్ రెడ్డి..!!

సీబీఐ పిలుపుతో వైఎస్ భాస్కర రెడ్డి విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు. వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర రెడ్డిని సీబీఐ గత ఏడాది రెండు రోజుల విచారించింది. సుదీర్ఘ విరామం తరువాత తిరిగి ఈ నెల ఆరో తేదీన విచారణకు రావాలని సీబీఐ తొలుత భాస్కర రెడ్డికి నోటీసులు ఇచ్చింది. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/UvWsrBO
https://ift.tt/fu4lqrv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour