Wednesday, 29 March 2023

రూ. 9,000 కోట్ల టోల్ ట్యాక్సులు కట్టాం- ఆ నిధులు ఏమయ్యాయ్: కేంద్రాన్ని నిలదీసిన తెలంగాణ

హైదరాబాద్: ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా ఛార్జీలు పెరగనున్నాయి. వాటిని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. మార్చి 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల నుంచి పెరిగిన టోల్ ట్యాక్సులు అమలులోకి రానున్నాయి. దీన్ని తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేస్తోంది. ఈ పెంపు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/wQ06XNK
https://ift.tt/i8FrPxu

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour