Thursday, 9 March 2023

నేడు ఎమ్మెల్సీ కవిత దీక్ష: 18పార్టీలు సంఘీభావం; హస్తినలో కేంద్రంపై కేసీఆర్ తనయ సమరశంఖం!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర నేడు దీక్ష, ధర్నా చేయడానికి ఢిల్లీ పోలీసులు అనుమతించారు. నిన్న అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు కవిత దీక్షకు ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/U3V9Tvo
https://ift.tt/UQAyGpE

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour