Wednesday, 22 March 2023

ఎమ్మెల్సీ పోలింగ్ వేళ బాంబుపేల్చిన టీడీపీ- 16 వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ..

అమరావతి : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అమరావతిలోని వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎం జగన్ తొలి ఓటు వేసి పోలింగ్ ప్రారంభించగా.. మిగతా ఎమ్మెల్యేలు వరుసగా ఓటు వేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ఇరు పార్టీల నుంచీ క్రాస్ ఓటింగ్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ThHlEtz
https://ift.tt/GadnZAB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour