Tuesday, 7 March 2023

ఢాకాలో భారీ పేలుడు: 16 మంది మృతి, వందలాది మందికి గాయాలు

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరో భారీ పేలుడు సంభవించింది. పాత ఢాకాలోని రద్దీగా ఉండే సిద్ధిక్‌బజార్‌లోని ఏడు అంతస్తుల భవనంలో జరిగిన పేలుడులో 16 మంది మృతి చెందారు. మరో వందమందికిపైగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బంగ్లాదేశ్ కాలమానం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/E5crSQC
https://ift.tt/goOKasH

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour