ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరో భారీ పేలుడు సంభవించింది. పాత ఢాకాలోని రద్దీగా ఉండే సిద్ధిక్బజార్లోని ఏడు అంతస్తుల భవనంలో జరిగిన పేలుడులో 16 మంది మృతి చెందారు. మరో వందమందికిపైగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బంగ్లాదేశ్ కాలమానం
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/E5crSQC
https://ift.tt/goOKasH
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment