మచిలీపట్నం : జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నభూతో అన్న రీతిలో నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు. ఈ సభ ద్వారా ఏపీ రాజకీయాల్లో ఎన్నికలకు ముందు కీలక సంకేతాలు పంపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అలాగే ఈ సభకు భారీగా జనసమీకరణ కూడా చేస్తున్నారు. ఈ ప్రయత్నాలకు మచిలీపట్నం రైతులు అండగా నిలిచారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/aN19Bou
https://ift.tt/OvWFdea
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment