Sunday, 12 February 2023

Lok Poll Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే- వైసీపీ పరిస్థితేంటీ? టీడీపీకి ఎన్నిసీట్లు?

అమరావతి: దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణ, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది కూడా. ఈ నెల 16వ తేదీన త్రిపుర, 27వ తేదీన మేఘాలయా, నాగాలాండ్ లల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది. మార్చి 2వ తేదీన ఈ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/k2MGyxI
https://ift.tt/0GBtAKd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour