రాజస్థాన్కు చెందిన ఇద్దరు ముస్లిం యువకులు ఆవు వధ కోసం తరలిస్తున్నారని వారి దాడి చేసిన ఘటన హర్యానాలో జరిగింది.హర్యానాలోని నుహ్లో బుధవారం రాత్రి వధ కోసం ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో 25 ఏళ్ల నాసిర్, 35 ఏళ్ల జునైద్ అలియాస్ జునాపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/e9raMTV
https://ift.tt/MbZV5Cf
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment