Saturday, 18 February 2023

Haryana: ఆవులు అక్రమంగా తరలిస్తున్నారని యువకులపై దాడి.. తీవ్ర గాయాలతో ఇద్దరు మృతి..

రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు ముస్లిం యువకులు ఆవు వధ కోసం తరలిస్తున్నారని వారి దాడి చేసిన ఘటన హర్యానాలో జరిగింది.హర్యానాలోని నుహ్‌లో బుధవారం రాత్రి వధ కోసం ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో 25 ఏళ్ల నాసిర్, 35 ఏళ్ల జునైద్ అలియాస్ జునాపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/e9raMTV
https://ift.tt/MbZV5Cf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour