Monday, 6 February 2023

హైకోర్టులో జోగయ్య వ్యాజ్యం: ప్రతివాదిగా సీఎం - రిజిస్ట్రీ అభ్యంతరం..!!

కాపు రిజర్వేషన్ల పై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద కాపులకు గత ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్‌ను అమలుచేసేలా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ వ్యాజ్యంలో ఈడబ్ల్యూఎస్‌ కింద కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/TNA8xkJ
https://ift.tt/liVSnYs

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour