Tuesday, 14 February 2023

ఏపీ రాజధాని ఒక్కటే - మంత్రి బుగ్గన సంచలనం..!!

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం పై ఆర్దిక మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. న్యాయ పరమైన సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నెల 23న మూడు రాజధానుల కేసు సుప్రీంలో విచారణకు రానుంది. సుప్రీంలో తీర్పు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వం అంచనా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/zdAbqtX
https://ift.tt/I8fTq5c

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour