ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెబెల్స్ పోరు పెరుగుతోంది. ఓవైపు భారీ ఎత్తున సంక్షేమం, మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు గడప గడప కార్యక్రమాల్ని ఓ రేంజ్ లో చేపడుతున్న వైసీపీకి ఇప్పుడు విపక్షాలకు తోడు స్వపక్షంలోని విపక్ష నేతలు చికాకుపెడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామరాజు రూపంలో ఓ రెబెల్ కొనసాగుతుండగా.. తాజాగా మరో రెబెల్ అదే బాట పడుతున్నారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/bCRnyFW
https://ift.tt/UPx4aor
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment