Friday, 3 February 2023

వైసీపీకి మరో రఘురామ ? వదల్లేక, గెంటలేక సతమతం ! ఏం జరగబోతోంది ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెబెల్స్ పోరు పెరుగుతోంది. ఓవైపు భారీ ఎత్తున సంక్షేమం, మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు గడప గడప కార్యక్రమాల్ని ఓ రేంజ్ లో చేపడుతున్న వైసీపీకి ఇప్పుడు విపక్షాలకు తోడు స్వపక్షంలోని విపక్ష నేతలు చికాకుపెడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామరాజు రూపంలో ఓ రెబెల్ కొనసాగుతుండగా.. తాజాగా మరో రెబెల్ అదే బాట పడుతున్నారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/bCRnyFW
https://ift.tt/UPx4aor

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour