Sunday, 19 February 2023

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దుండగుల దాడి.. రాళ్ళు రువ్వి ఆపై..!!

దేశ రాజధాని ఢిల్లీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. న్యూఢిల్లీలోని అశోకా రోడ్ ప్రాంతంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు రాళ్లు రువ్వి కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఢిల్లీ లోని ఆయన నివాసం పై ఈ తరహా దాడి చెయ్యటం ఇది నాలుగోసారి. తన నివాసంపై గుర్తు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/WtcsuDy
https://ift.tt/zUESyF0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour