Thursday, 2 February 2023

నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది ఇందుకే: భగ్గుమన్న బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ఈరోజు అగ్నిప్రమాద ఘటన అందర్నీ ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. తెలంగాణా నూతన సచివాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలో అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకోవడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/hnoJ7ma
https://ift.tt/Sjpvqsl

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour