Friday, 3 February 2023

నాలుగు కీలక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధుల ఖరారు..!?

ఎన్నికల వేళ టీడీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వివాదాలు నెలకొన్న నియోజకవర్గాల్లో ముందుగా ఇంఛార్జ్ లను నియమించింది. పొత్తులు తేలిన తరువాత వారిని అధికారికంగా అభ్యర్ధులుగా ప్రకటించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఇప్పటి వరకు ఇంఛార్జ్ ల వ్యవహారంలో సందిగ్ధత కొనసాగుతున్న నాలుగు నియోజకవర్గాల్లో కొత్తగా బాధ్యతలు ఖరారు చేసింది. ఆ నాలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ELBqrwy
https://ift.tt/UPx4aor

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour