Saturday, 11 February 2023

పోడు పట్టాలు ఇవ్వకుంటే చెట్టుకు కట్టెయ్యండి: మళ్ళీ రేవంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో అధికార బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల పాదయాత్ర ప్రారంభం నాటి నుండి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారుతున్నాయి. ఇక తాజాగా మరోమారు పోడు భూముల విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హాత్ సే

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/2QXi9hC
https://ift.tt/PptXZOe

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour