Monday, 20 February 2023

టీడీపీ నేత పట్టాభిరామ్ కిడ్నాప్: భార్య ఆందోళన: డీజీపీకి చంద్రబాబు లేఖ..!!

విజయవాడ: కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రంలో తలెత్తిన ఉద్రిక్త‌త పరిస్థితులపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సాయంత్రం గ‌న్న‌వ‌రం తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంపై స్థానిక శాసన సభ్యుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహన్ వ‌ర్గీయులు దాడి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను అపహరించారని ఆందోళన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/lrpXiP4
https://ift.tt/vpaiKGM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour