Wednesday, 15 February 2023

అధికారం దక్కేదెవరికి - నేడే కీలక ఘట్టం..!!

2024 ఎన్నికల ముందు సెమీస్ పోరు ప్రారంభమైంది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకోసం 3,337 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 1,100 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా, 28 బూత్‌లను క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/1Guvbrf
https://ift.tt/JiELsPh

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour