Saturday, 4 February 2023

సుప్రీం కోర్టులో మరో తెలుగు న్యాయమూర్తి నియామకం..!!

సుప్రీంకోర్టులో మరో తెలుగు న్యాయమూర్తి నియమితులయ్యారు. తాజాగా సుప్రీంకోర్టులో అయిదుగురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు జడ్జిగా జస్టిస్ పీఎస్ నరసింహ ఉన్నారు. ఇప్పుడు మరో న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ నియమితులయ్యారు. తాజా నియామకాలతో గత ఏడాది డిసెంబరు 13న కొలీజియం సిఫారసు చేసిన అన్ని పేర్లను

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/zltHvTR
https://ift.tt/05CiBTD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour