Tuesday, 21 February 2023

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - హైదరాబాద్ లో పీఎం \"మాస్టర్ ప్లాన్\"..!!

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి కీలక సమాచారం అందింది. తెలుగు రాష్ట్రాల్లోని రూ.52,125.32 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను కేంద్రం గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ కింద గుర్తించింది. అందులో ఏపీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులతో పాటుగా హైదరాబాద్ హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం పరంగా కీలక ముందడుగు పడింది. పీఎం గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌లో కేంద్ర

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ZobxAqE
https://ift.tt/dVW7kzi

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour