Sunday, 19 February 2023

భారత్.. అడుక్కు తినే దేశం- బీజేపీని విమర్శిస్తే స్వర్గంలో నో ఎంట్రీ: నరకమే గతి: కటీల్ కాంట్రవర్సీ..!!

బెంగళూరు: భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రశాఖ అధ్యక్షుడు, దక్షిణ కన్నడ లోక్ సభ సభ్యుడు నళిన్ కుమార్ కటీల్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ను ఆయన బిచ్చగాళ్ల దేశంగా అభివర్ణించారు. అప్పుల్లో కూరుకునిపోయి ఉందని వ్యాఖ్యానించారు. తమ పార్టీని విమర్శించిన వారికి స్వర్గంలో చోటు దక్కదని, నరకంలో పడతారంటూ శపించారు. 70 సంవత్సరాలుగా కాంగ్రెస్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Zxg350G
https://ift.tt/zUESyF0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour