Friday, 10 February 2023

తెలంగాణ మండలి డిప్యూటీ చైర్మన్‌ ఖరారు..!!

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు (శనివారం) ప్రకాశ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ పదవీకాలం 2021, జూన్‌ 3న పూర్తయింది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/WV4A8hY
https://ift.tt/LaE7tcV

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour