Thursday, 16 February 2023

భారత్‌లోని బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఆదాయ పన్ను శాఖ అధికారుల ‘సర్వే’

భారత్‌లోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన 'సర్వే' ముగిసింది. దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో మంగళవారం నాడు ఐటీ అధికారుల 'సర్వే' మొదలైంది. మూడు రోజుల పాటు వారు బీబీసీ కార్యాలయాల్లోనే ఉన్నారు. ఫిబ్రవరి 16 గురువారం నాడు రాత్రి 10 గంటల ప్రాంతంలో సర్వే ముగిసింది. ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయాల

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/PwktFvQ
https://ift.tt/g2pAX1o

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour