మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రకటన చేసారు. తన రాజకీయ భవిష్యత్..లక్ష్యం పైన క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వసంత పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మంత్రి జోగి రమేష్ మైలవరం లో జోక్యం చేుకోవటం పైన ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమైన ఎమ్మెల్యే వసంత
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/nuTe8HO
https://ift.tt/LaE7tcV
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment