Tuesday, 14 February 2023

మళ్ళీ విరుచుకుపడుతున్న ఎన్ఐఏ.. వాళ్ళే టార్గెట్; దక్షిణాది రాష్ట్రాల్లో 60చోట్ల దాడులు!!

దేశ వ్యాప్తంగా భారీ దాడులతో ఉగ్రవాద కార్యాకలపాలు సాగిస్తున్న సంస్థలపై చాలాకాలంగా ఎన్ఐఏ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.  ఉగ్రవాద మూలాలు ఉన్న సంస్థలపై, ఉగ్రవాదులకు సహకరించే సంస్థలపై, ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న అనుమానితులపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపుతోంది. ఇక తాజాగా మరోమారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దక్షిణాది రాష్ట్రాలలో భారీ ఎత్తున సోదాలు జరుపుతోంది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/7Nlzokp
https://ift.tt/I8fTq5c

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour