ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఏరో షో ఏరో ఇండియా 2023 ఈరోజు అట్టహాసంగా బెంగళూరులో ప్రారంభం కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు బెంగళూరులో ఏరో ఇండియా 2023 షోను ప్రారంభించనున్నారు. ఏరో ఇండియా 2023 14వ ఎడిషన్ విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం కోసం, స్వదేశీ పరికరాలను, సాంకేతికతలను ప్రదర్శించే దిశగా సాగుతుంది.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/WoSwOF8
https://ift.tt/PMg2cZO
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment