Thursday, 12 January 2023

Business: అల్లుడామజాకా, అత్త కొంప ముంచేసిన అల్లుడు, ఎగిరెగిరి పడుతున్న భార్య, ఏం చేశాడంటే ?

బెంగళూరు: ఆ ప్రాంతంలో అమాయకులను బెదిరించి దౌర్జన్యాలు చేసిన యువకుడు ఏకంగా రౌడీషీటర్ జాబితాలో చేరిపోయాడు. రౌడీషీటర్ గా ఆ ప్రాంతంలో అక్రమాలకు పాల్పడ్డాడు. మత్తుమందు, గంజాయి విక్రయించడం మొదలుపెట్టి భారీగా డబ్బులు సంపాధించాడు. ఇతర రాష్ట్రాలకు వెలుతున్న నిందితుడు గంజాయి తీసుకు వచ్చి ఏజెంట్లను పెట్టకుని ఐటీ హబ్ లో యువతను మత్తుకు బానిసలు చేస్తున్నాడు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/83RewOT
https://ift.tt/hGRxEgb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour