Wednesday, 11 January 2023

ఈ ఇద్దరితో మూడో పార్టీ జత కలుస్తుంది - ఏపీలో కొత్త రాజకీయం..!!

ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ భేటీతో ఆ రెండు పార్టీల పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ తొలి నుంచి రెండు పార్టీల పొత్తు ఖాయమని చెబుతుండగా..తాజాగా ఈ భేటీతో రెండు పార్టీల నేతలకు స్పష్టత వచ్చింది. కానీ, ఇరు పార్టీల అధినేతలు అధికారికంగా పొత్తు గురించి ప్రకటన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/RyNvqUD
https://ift.tt/Z2cC5Vs

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour