Friday, 20 January 2023

మళ్లీ తెరపైకి ప్రజావేదిక? హైకోర్టులో ఇరుకునపడ్డ సర్కార్! కరెక్ట్ అంటే ఆ భవనాలకూ ముప్పు?

ఏపీలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన ప్రజా వేదిక కూల్చివేత వ్యవహారం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగించిన ప్రజా వేదికను వైసీపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా నేలకూల్చిందంటూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తక్షణ ఉపశమనం మాత్రం లభించలేదు. కానీ ఆ కేసు మాత్రం ఇంకా హైకోర్టులో పెండింగ్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/L8C6JA0
https://ift.tt/mdoLOv7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour