Thursday, 26 January 2023

కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళి సై; కేంద్రానికి నివేదిక; కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందా?

తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళిసైకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. గవర్నర్ గా తమిళి సై బాధ్యతలు చేపట్టిన నాటినుండి ఆమెను బిజెపి ప్రతినిధిగా ముద్ర వేసి తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రమేయం లేకుండా తన పని తాను చేసుకుపోతుంది. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ తమిళి సై

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/xwdTzYa
https://ift.tt/juQw94c

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour