సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ అని అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సమయంలో పట్టణాలన్నీ ఖాళీ అయ్యి పల్లెలు నిండుగా కనిపిస్తాయి. ఇక ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సమయాల్లో తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, రైళ్ళు కిటకిటలాడుతున్నాయి. సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XW7hzVZ
https://ift.tt/0xGDLrb
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment