Monday, 30 January 2023

అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు

గాంధీనగర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను ఓ మహిళా శిశ్యురాలిపై అత్యాచారం కేసులో దోషిగా తేల్చింది గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ కోర్టు. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్టై ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు ఆశారాం. దాదాపు దశాబ్దం క్రితం నాటి అత్యాచారం కేసులో గుజరాత్ కోర్టు తాజాగా ఆశారాంను దోషిగా తేల్చింది. 2013లో

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/0KBNbRE
https://ift.tt/ZXEGlha

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour