టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాలయ విజయ్ కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం భారతి పే పేరిట సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యవహారం పైన సీఐడీ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి సీఐడీ అధికారులు నర్సీపట్నంలోని విజయ్ నివాసానికి వెళ్లారు. అక్కడ విజయ్ తల్లి..మున్సిపల్ కౌన్సిలర్ అయిన పద్మావతిని విజయ్ కోసం
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/jP9KHRc
https://ift.tt/mdoLOv7
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment