తెలంగాణ సీఎం కేసీఆర్ గన్ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు. 2023 నూతన సంవత్సరం సందర్భంగా టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఉద్యోగులు, ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ప్రపంచంలోనే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ejLyC3G
https://ift.tt/1FStcE3
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment