ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సందడి కనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలలో సంక్రాంతి సందడి కనిపింది చేస్తుంది. ఈ సంవత్సరం పర్యాటక ప్రదేశాలు శిల్పారామాలలో సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, విజయనగరం, కడప, పులివెందుల, పుట్టపర్తి, అనంతపురం, శిల్పారామాలలో ఈనెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించనున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BXmCVg7
https://ift.tt/9j6p4E2
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment